Article Search

శ్రీసాయిసచ్చరిత్ర

యాభై ఒకటవ అధ్యాయం

శ్రీసాయిసచ్చరిత్రలోని 52,53 అధ్యాయాలను ఇందులో 51వ అధ్యాయంగా పరిగణించాలి. ఇదే చివరి అధ్యాయం. ఇందులో హేమాడ్ పంత్ ఉపసంహార వాక్యాలు రాశారు.

శ్రీసాయిసచ్చరిత్ర

యాభైవ అధ్యాయం

శ్రీసాయిసచ్చరిత్ర మూలంలోని 50వ అధ్యాయం 39వ అధ్యాయంలో చేర్చడం జరిగింది. కారణం అందులోని ఇతివృత్తం కూడా ఇదే కాబట్టి. సచ్చరిత్రలో 51వ అధ్యాయాన్ని ఇవ్వడం 50వ అధ్యాయంగా పరిగణలోకి తీసుకోవాలి.

శ్రీసాయిసచ్చరిత్ర

నలభై తొమ్మిదవ అధ్యాయం

వేదాలు, పురాణాలు, బ్రహ్మాన్ని లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అలా అయినప్పుడు మావంటి మూర్ఖులు సద్గురువైన సాయిబాబాను ఎలా వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడకుండా ఊరుకోవడమే మేలు అని తోస్తుంది

శ్రీసాయిసచ్చరిత్ర

నలభై ఎనిమిదవ అధ్యాయం

ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఎవరో హేమాడ్ పంత్ ను 'బాబా గురువా? లేక సద్గురువా?’ అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కోసం సద్గురువు లక్షణాలను హేమాడ్ పంత్ ఇలా వివరిస్తున్నారు.

శ్రీసాయిబాబాసచ్చరిత్ర

నలభై ఏడవ అధ్యాయము

గత అధ్యాయంలో రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని బాబా వర్ణించారు. ఈ అధ్యాయంలో కూడా అలాంటి వృత్తాంతాలను వర్ణించేవి వీరభద్రప్ప మరియు చెన్నబసప్ప కథలు చెపుతాను.

శ్రీసాయిసచ్చరిత్రము

నలభై ఆరవ అధ్యాయము

సాయి పాదాలను నమ్మిన అది పావనం అవుతుంది. ఆయన దర్శనభాగ్యం చేత పాపాలు తొలిగిపోతాయి. కంటికి కనపడని తీగతో భక్తులను కట్టి వుంచి, వారిని అన్ని వేళలా కాపుకాసే దయగల తండ్రి.

శ్రీసాయిసచ్చరిత్ర

ఏడవరోజు పారాయణ (బుధవారము)

నలభై ఐదవ అధ్యాయం

గత మూడు అధ్యాయాలలో బాబా మహాసమాధి గురించి చెప్పాము. వారి భౌతికశరీరం మన దృష్టి నుండి నిష్క్రమించిందిగాని,

శ్రీసాయిసచ్చరిత్రము

43, 44 అధ్యాయాలు

43 మరియు 44 అధ్యాయాలు కూడా బాబా శరీరత్యాగం చేసిన కథనే వర్ణిస్తాయి కాబట్టి వాటిని ఒకచోట చేర్చడం జరిగింది.

శ్రీ సాయిబాబాసచ్చరిత్ర

నలభైరెండవ అధ్యాయం

ఈ అధ్యాయంలో బాబా తమ దేహాన్ని చాలించిన వృత్తాంతం వర్ణిస్తాము.

శ్రీ సాయి సచ్చరిత్ర

నలభై ఒకటవ అధ్యాయం

గత అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయంలో చిత్రపటం గురించిన విశేషం చెపుతాము. గత అధ్యాయంలోని విషయం జరిగిన 9 సంవత్సరాలకు ఆలీ మహమ్మద్, హేమాడ్ పంత్ ను కలిసి ఈ క్రింది కథ చెప్పారు

శ్రీసాయిసచ్చరిత్ర

నలభైయవ అధ్యాయము

ఈ అధ్యాయంలో రెండు కథలు చెపుతాము. 1. దహనులో బి.వి. దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతానికి బాబా వెళ్ళడం. 2. బాంద్రాలోని హేమాడ్ పంత్ ఇంటికి హోళీ పండుగరోజు భోజనానికి వెళ్ళడం.

శ్రీసాయిసచ్చరిత్ర

ముప్పైతొమ్మిదవ అధ్యాయము

ఈ అధ్యాయంలో భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకానికి బాబా చెప్పిన అర్థం ఉంది. కొందరు బాబాకి సంస్కృతం తెలియదని, అది నానాసాహెబు ఛాందోర్కర్ చెప్పింది అనడంతో హేమాడ్ పంత్ 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించారు.

శ్రీసాయిసచ్చరిత్రము

ముప్పై ఎనిమిదవ అధ్యాయము

ఆరవరోజు పారాయణ (మంగళవారము)

గత అధ్యాయంలో బాబాగారి చావడి ఉత్సవం గురించి వర్ణించాము. ఇప్పుడు ఈ అధ్యాయంలో బాబా వంటపాత్ర మొదలైన వాటి గురించి చదువుకుందాము.

శ్రీ సాయిసచరిత్ర

ముప్పై ఏడవ అధ్యాయం

హేమాడ్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయాలు ప్రస్తావించిన తరువాత చావడి ఉత్సవాన్ని గురించి వర్ణిస్తున్నారు.

Showing 1 to 14 of 48 (4 Pages)